ఇతర నెట్వర్క్లకు చేసే కాల్స్కు నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేయనున్నట్టు రెండు రోజుల క్రితం ప్రకటించిన జియో ప్రజల వ్యతిరేకతతో కాస్త దిగివచ్చినట్టే ఉంది.
హెచ్ఎండీ గ్లోబల్ భారత విపణిలోకి నోకియా 6.2 స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను(భారత్లో) రూ. 15,999గా సంస్థ నిర్ణయించింది.
ఎప్పటి నుండో సొంత బ్యాంకు వ్యవస్థ కోసం ప్రయత్నిస్తున్న కేరళ ప్రభుత్వం కల నెరవేరింది. రాష్ట్రంలో సొంత బ్యాంకును ఏర్పాటు కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పసిడి ధర ఆకాశాన్నంటుతోంది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న
అవసరానికి బంధువులు లేదంటే స్నేహితుల దగ్గరి నుంచి డబ్బు అప్పు తీసుకుంటే దాని వల్ల ఎప్పటికైనా సమస్య ఎదురయ్యే అవకాశముంది. రిలేషన్షిప్ దెబ్బతినే ప్రమాదం కూడా రావొచ్చు.