telugu navyamedia

వ్యాపార వార్తలు

ఎస్ బీ ఐ మేనేజింగ్ డైరెక్టర్ గా ఏపీ లోని చీరాల కు చెందిన రామ మోహన్ రావు నియమితులయ్యారు

navyamedia
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్ డైరెక్టర్‌గా తెలుగువాడైన అమర రామ మోహన రావు నియమితులయ్యారు. వచ్చే మూడేళ్ల

జపాన్ కు చెందిన డైకిన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి కోట్ల పెట్టుబడులు

navyamedia
ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కు చెందిన ప్రముఖ కంపెనీ డైకిన్ ముందుకొచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్రతిపాదనను కార్యరూపంలోకి తీసుకొస్తామని

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ 53 బార్ల వేలం కోసం రీనోటిఫికేషన్ విడుదల

navyamedia
ఏపీ  రాష్ట్రంలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్‌ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22వరకు దరఖాస్తులు

ఏపీకి రూ.75,000 కోట్లతో బీపీసీఎల్ పరిశ్రమ రాబోతుంది: మంత్రి టీజీ భరత్

navyamedia
బీపీసీఎల్ పరిశ్రమను రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనేది 90 రోజుల్లో నిర్ణయిస్తారని  భరత్  తెలిపారు. కృష్ణపట్నంలో బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటుకు విన్ ఫాస్ట్ సంస్థ ముందుకొచ్చిందని వివరించారు.

రోజు రోజుకి పెరుగుతున్న చికెన్ రేట్లు

Navya Media
హైదరాబాద్ లో భారీగా పెరిగిన చికెన్ ధర మాంసాహార ప్రియులకు షాక్ ఇస్తోంది. కొన్ని రోజులుగా క్రమంగా పెరుగుతున్న ధర చికెన్ ప్రియులకు చుక్కలు చూపిస్తోంది. గత

75 వేలకు చేరువైన బంగారం, లక్షకు చేరువైన వెండి: ఇంకా ఆగేట్లు లేదుగా!

Navya Media
బంగారం, వెండి ధరలు జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతున్నాయి. మొన్నటి వరకూ కాస్త నెమ్మదించినట్లే కనిపించిన పుత్తడి ధరలు ఇప్పుడు ఆకాశానికి అంటుతున్నాయి. ధరలు ఇదే

సెయింట్ జోసెఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఫౌండేషన్ కి టంపాలోని పగిడిపాటి కుటుంబం నుండి $50 మిలియన్ డాలర్ల విరాళం.

navyamedia
టంపా బే కమ్యూనిటీలో పిల్లల ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తుకు మద్దతుగా టంపాలోని పగిడిపాటి కుటుంబం నుండి సెయింట్ జోసెఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఫౌండేషన్ కి  $50 మిలియన్

ఆంధ్రా పేపర్ మిల్లు రాత్రికి రాత్రే లాకౌట్.. కార్మికులకు షాక్.

navyamedia
కార్మిక‌లు ఆగ్ర‌హం.. రాజ‌మండ్రిలో టెన్ష‌న్! ఈరోజు రాజమండ్రిలోని ఆంధ్రా పేపర్ మిల్లు లాకౌట్ ప్రకటించబడింది, వెంటనే మిల్లు గేట్‌లకు యాజమాన్యం తాళం వేసింది. ఇంతలో, కార్మికులు ఆకస్మిక

పసుపు ధరలు పెరుగుదల వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాల రైతుల్లో ఆనందాన్ని నింపింది.

navyamedia
గతేడాదితో పోలిస్తే పంటల ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. నిజామాబాద్, జగిత్యాల మరియు నిర్మల్ జిల్లాలకు చెందిన రైతులు సాంగ్లీ మార్కెట్ తర్వాత భారతదేశంలోనే అతిపెద్ద పసుపు

మీ పిల్లల్ని హైదరాబాద్ లో, పెద్ద స్కూల్ లో చదివిస్తున్నారా? మిమ్మల్ని అమ్మేసారు !.. చెక్ చేసుకోండి

navyamedia
అయితే ఒక సారి చెక్ చేసుకోండి. మీకు తెలియకుండా.. మిమ్మల్ని అమ్మేసి ఉండే అవకాశం ఎక్కువ. అదేంటి ? మాకు తెలియకుండా మమ్మల్ని అమ్మేయడం ఏంటి? అనుకొంటున్నారా

సురేఖ కొణిదెల గారు పుట్టిన రోజు సందర్భంగా ‘అత్తమ్మ కిచెన్’ను ప్రారంభించిన ఉపాసన కొణిదెల

navyamedia
అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా నిర్వచిస్తున్నారు. అత్తమ్మ వంటకాలను రుచిని అందరికీ తెలిసేలా ఉపాసన చేస్తున్నారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా

తెలంగాణలో 3,500 కోట్ల విలువైన పెట్టుబడులను లులు గ్రూప్ ప్రకటించింది

navyamedia
పండ్లు, కూరగాయలు, మిల్లర్లు, పప్పులు మరియు మసాలా దినుసులను ప్రాసెస్ చేయడానికి అత్యాధునిక ఎగుమతి ప్రాసెసింగ్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. యూఏఈకి చెందిన లులు