దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మేనేజింగ్ డైరెక్టర్గా తెలుగువాడైన అమర రామ మోహన రావు నియమితులయ్యారు. వచ్చే మూడేళ్ల
ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కు చెందిన ప్రముఖ కంపెనీ డైకిన్ ముందుకొచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్రతిపాదనను కార్యరూపంలోకి తీసుకొస్తామని
బీపీసీఎల్ పరిశ్రమను రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనేది 90 రోజుల్లో నిర్ణయిస్తారని భరత్ తెలిపారు. కృష్ణపట్నంలో బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటుకు విన్ ఫాస్ట్ సంస్థ ముందుకొచ్చిందని వివరించారు.
హైదరాబాద్ లో భారీగా పెరిగిన చికెన్ ధర మాంసాహార ప్రియులకు షాక్ ఇస్తోంది. కొన్ని రోజులుగా క్రమంగా పెరుగుతున్న ధర చికెన్ ప్రియులకు చుక్కలు చూపిస్తోంది. గత
బంగారం, వెండి ధరలు జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతున్నాయి. మొన్నటి వరకూ కాస్త నెమ్మదించినట్లే కనిపించిన పుత్తడి ధరలు ఇప్పుడు ఆకాశానికి అంటుతున్నాయి. ధరలు ఇదే
టంపా బే కమ్యూనిటీలో పిల్లల ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తుకు మద్దతుగా టంపాలోని పగిడిపాటి కుటుంబం నుండి సెయింట్ జోసెఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఫౌండేషన్ కి $50 మిలియన్
గతేడాదితో పోలిస్తే పంటల ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. నిజామాబాద్, జగిత్యాల మరియు నిర్మల్ జిల్లాలకు చెందిన రైతులు సాంగ్లీ మార్కెట్ తర్వాత భారతదేశంలోనే అతిపెద్ద పసుపు
అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా నిర్వచిస్తున్నారు. అత్తమ్మ వంటకాలను రుచిని అందరికీ తెలిసేలా ఉపాసన చేస్తున్నారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా
పండ్లు, కూరగాయలు, మిల్లర్లు, పప్పులు మరియు మసాలా దినుసులను ప్రాసెస్ చేయడానికి అత్యాధునిక ఎగుమతి ప్రాసెసింగ్ ప్లాంట్ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. యూఏఈకి చెందిన లులు