telugu navyamedia

ఆంధ్ర వార్తలు

ఈ వారం టీవీ ఛానెళ్ల రేటింగులు…

vimala p
ఒక పక్క వెండి తెర రోజురోజుకు వెలుగులు చిమ్ముతూ సరి కొత్త చరిత్ర సృష్టిస్తుంటే మరో పక్క మేము ఎందులోనూ తక్కువ కాదు అంటూ బుల్లి తెర

నాలెడ్జ్‌ ఎకానమీకి అమరావతి కేంద్రం కావలి: చంద్రబాబు

నాలెడ్జ్‌ ఎకానమీకి ఏపీ రాజధాని అమరావతి కేంద్రం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. జేవియర్‌ స్కూల్‌

పవన్ కల్యాణ్ టీడీపీతో కలసి రావాలి: బొండా ఉమ

బీజేపీ, టీఆర్ఎస్ లతో చేతులు కలిపిన వైసీపీకి వ్యతిరేకంగా జనసేనాని పవన్ కల్యాణ్ టీడీపీతో కలసి రావాలని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. ఏపీకి ప్రత్యేక

మోదీ ఆదేశాలమేరకే  కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్: చంద్రబాబు

ప్రధాని మోదీ ఆదేశాలమేరకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ డ్రామా నడిపిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఏపీపై కుట్రలు చేసేందుకే జగన్‌తో కేటీఆర్ హడావుడిగా భేటీ అయ్యారని

జగన్, కేసీఆర్‌ ఏపీకి తాచుపాముల్లా తయారయ్యారు: టీడీపీ నేత అనురాధ

తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్  ఏపీకి తాచుపాముల్లా తయారయ్యారని తెలుగుదేశం పార్టీ నేత పంచుమర్తి అనురాధ అన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై వైఎస్

ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్.. అమరావతిలో…శంకుస్థాపన చేసిన ఏపీసీఎం .. 

vimala p
మేనేజ్ మెంట్ విద్య అందించే విద్యాసంస్థలలో అగ్రగామిగా ఉన్న ఎక్స్.ఎల్.ఆర్.ఐ అమరావతిలో తన శాఖను ఏర్పాటు చేస్తుంది. దీనికి ఏపీసీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అమరావతిలో క్సవియర్‌

సోషల్ మీడియాలో హద్దులు దాటితే కఠిన చర్యలు: చంద్రబాబు

సోషల్ మీడియాలో హద్దులు దాటితే పార్టీలకు అతీతంగా కఠిన చర్యలు తీసుకుంటామని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. సోషల్ మీడియాతో అసభ్య ప్రచారం చేసింది

టీఆర్ఎస్ నేతలను కలిస్తే కఠిన చర్యలు: చంద్రబాబు

టీఆర్ఎస్ నేతల ఏపీ పర్యటనల్లో టీడీపీ నేతలు పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. గురువారం పార్టీ పార్టీ నేతలతో చంద్రబాబు

పోలవరంపై కేసు వేసిన ఎంపీ కవిత.

వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ నేతలు టీఆర్ఎస్ పై విమర్శల

కోడిపందేల బరులలో.. మహిళలదే పైచేయి… వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు..

vimala p
మహిళలు ఎందులోనూ తీసిపోరని నిరూపించుకోడానికి, ఆ సందర్భం-ఈ సందర్భం అంటూ లేకుండా దొరికిన ప్రతి దానిని వాడుకుంటున్నారు. దానికి స్పష్టమైన ఉదాహరణ, తాజాగా పండుగ సందర్భంగా గోదావరి

సాంకేతిక కారణాలతో.. పలురైళ్లు రద్దు.. : ద.మ.రైల్వే

vimala p
ఇంజనీరింగ్ పనులతో రైళ్ల రద్దు.. పండగ అవసరాలకు అడ్డు రాకుండా, మొత్తానికి ఆ డిమాండ్ తీరిపోయాక ఈ కార్యక్రమం పెట్టుకొని బ్రతికించారు. దక్షిణ మధ్య రైల్వే గుంటూరు

అమిత్‌ షాకు స్వైన్‌ ఫ్లూ

vimala p
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు స్వైన్‌ఫ్లూ సోకింది. దీంతో ఆయన బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ‘నాకు స్వైన్‌ ఫ్లూ వచ్చింది. చికిత్స జరుగుతోంది. భగవంతుడి