నాలెడ్జ్ ఎకానమీకి ఏపీ రాజధాని అమరావతి కేంద్రం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. జేవియర్ స్కూల్
తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ ఏపీకి తాచుపాముల్లా తయారయ్యారని తెలుగుదేశం పార్టీ నేత పంచుమర్తి అనురాధ అన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై వైఎస్
మేనేజ్ మెంట్ విద్య అందించే విద్యాసంస్థలలో అగ్రగామిగా ఉన్న ఎక్స్.ఎల్.ఆర్.ఐ అమరావతిలో తన శాఖను ఏర్పాటు చేస్తుంది. దీనికి ఏపీసీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అమరావతిలో క్సవియర్
టీఆర్ఎస్ నేతల ఏపీ పర్యటనల్లో టీడీపీ నేతలు పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. గురువారం పార్టీ పార్టీ నేతలతో చంద్రబాబు
మహిళలు ఎందులోనూ తీసిపోరని నిరూపించుకోడానికి, ఆ సందర్భం-ఈ సందర్భం అంటూ లేకుండా దొరికిన ప్రతి దానిని వాడుకుంటున్నారు. దానికి స్పష్టమైన ఉదాహరణ, తాజాగా పండుగ సందర్భంగా గోదావరి
ఇంజనీరింగ్ పనులతో రైళ్ల రద్దు.. పండగ అవసరాలకు అడ్డు రాకుండా, మొత్తానికి ఆ డిమాండ్ తీరిపోయాక ఈ కార్యక్రమం పెట్టుకొని బ్రతికించారు. దక్షిణ మధ్య రైల్వే గుంటూరు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాకు స్వైన్ఫ్లూ సోకింది. దీంతో ఆయన బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. ‘నాకు స్వైన్ ఫ్లూ వచ్చింది. చికిత్స జరుగుతోంది. భగవంతుడి