మమతా బెనర్జీ రేపు కలకత్తాలో ర్యాలీ తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీ ప్రాంతీయ సమస్యలపైన నిరసనే అయినప్పటికీ, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఇందులో పాల్గొనాలని
తెలుగు ప్రజలు ఉన్నంత వరకు ఎన్టీఆర్ను మర్చిపోరని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఎన్టీఆర్ 23వ వర్థంతి సందర్భంగా మోత్కుపల్లి నివాళులర్పించారు. అనంతరం ఆయన
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ భేటీ అయ్యారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలో ముఖ్యమంత్రిని ఆయన కలుసుకున్నారు. అనంతరం ఈ నెల 27న
ఏపీ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దుర్గగుడి వద్ద మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం లేచింది. దుర్గగుడి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం స్పందించారు. అమరావతిలో ఈరోజు టీడీపీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు మీడియా సమావేశం
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో ఆరాధ్యుడేనని ఆయన సతీమణి, వైసీపీ నేత లక్ష్మీ పార్వతి అన్నారు. నేడు ఎన్టీఆర్ 23వ వర్ధంతి సందర్భంగా
స్వర్గీయ నందమూరి తారకరామారావు 23వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్, హరికృష్ణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్న సిసోడియా ను తప్పించి కేంద్రం గోపాలకృష్ణ ద్వివేదిని ఆయన స్థానంలో బాధ్యతలు అప్పగించింది. ఈ మార్పు వెనుక కూడా ఏమైనా
జర్నలిస్ట్ రామ్చందర్ చత్రపతి హత్య కేసులో సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా)కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. గతంలో అత్యాచారం
జగన్, కేటీఆర్ భేటీ అయితే చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారని నగరి ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీఆరెస్ తో తమ పార్టీ చర్చలు జరిపిందని