telugu navyamedia

ఆంధ్ర వార్తలు

మమతా.. ర్యాలీకి.. మద్దతు ఇచ్చిన పెద్దలు…

vimala p
మమతా బెనర్జీ రేపు కలకత్తాలో ర్యాలీ తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీ ప్రాంతీయ సమస్యలపైన నిరసనే అయినప్పటికీ, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఇందులో పాల్గొనాలని

తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌ను మర్చిపోరు: మోత్కుపల్లి

తెలుగు ప్రజలు ఉన్నంత వరకు ఎన్టీఆర్‌ను మర్చిపోరని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఎన్టీఆర్‌ 23వ వర్థంతి సందర్భంగా మోత్కుపల్లి నివాళులర్పించారు. అనంతరం ఆయన

సీఎం చంద్రబాబుతో లగడపాటి భేటీ

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ భేటీ అయ్యారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలో ముఖ్యమంత్రిని ఆయన కలుసుకున్నారు. అనంతరం ఈ నెల 27న

తలసాని వ్యాఖ్యలతో దుమారం..దుర్గగుడి పరిసరాల్లో ఆంక్షలు!

ఏపీ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్ దుర్గగుడి వద్ద మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలతో రాజకీయ  దుమారం లేచింది.  దుర్గగుడి

ఏపీలో.. రైతు బందు+.. పథకం.. త్వరలో ఆమోదం…

vimala p
రైతు బందు పథకంతో హిట్ కొట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఆ పథకం ప్రస్తుతం అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఏపీ

తలసాని వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం స్పందించారు. అమరావతిలో ఈరోజు టీడీపీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు మీడియా సమావేశం

ఎన్టీఆర్ ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో ఆరాధ్యుడే: లక్ష్మీపార్వతి

vimala p
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో ఆరాధ్యుడేనని ఆయన సతీమణి, వైసీపీ నేత లక్ష్మీ పార్వతి అన్నారు. నేడు ఎన్టీఆర్ 23వ వర్ధంతి సందర్భంగా

కేసీఆర్ యాగానికి.. వైఎస్ జగన్ కు ఆహ్వానం…

vimala p
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి తెరాస అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ తాను చేపడుతున్న యాగానికి ఆహ్వానించారు. దీనికి ముందు రాబోయే నెలలో జగన్

ఎన్టీఆర్‌‌కు కుటుంబసభ్యుల నివాళి

vimala p
స్వర్గీయ నందమూరి తారకరామారావు 23వ వర్ధంతి సందర్భంగా  హైదరాబాద్ లోని  ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, హరికృష్ణ

ఏపీ ఎన్నికల అధికారిని మార్చేసిన.. కేంద్రం…

vimala p
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్న సిసోడియా ను తప్పించి కేంద్రం గోపాలకృష్ణ ద్వివేదిని ఆయన స్థానంలో బాధ్యతలు అప్పగించింది. ఈ మార్పు వెనుక కూడా ఏమైనా

జర్నలిస్టు హత్య కేసులో డేరా బాబాకు యావజ్జీవ శిక్ష

vimala p
జర్నలిస్ట్‌ రామ్‌చందర్‌ చత్రపతి హత్య కేసులో సచ్ఛా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ‌(డేరా బాబా)కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. గతంలో అత్యాచారం

చంద్రబాబుకు వణుకు ఎందుకు: రోజా

జగన్, కేటీఆర్ భేటీ అయితే చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారని నగరి ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీఆరెస్ తో తమ పార్టీ చర్చలు జరిపిందని