telugu navyamedia

ఆంధ్ర వార్తలు

శాంతిభద్రతలు దిగజారితే ఏపీకీ చెడ్డపేరు: యనమల

vimala p
ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం జరుగుతున్నా దాడుల పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై దాడులను యనమల ఖండించారు. నెల

టీడీపీ నేతల విమర్శల పై స్పందించిన కిషన్ రెడ్డి

vimala p
ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శల పై కేంద్ర హోం శాఖ

అక్షర క్రమంలో ముందుండే అమరావతి.. పర్యాటకంలోనూ ముందుండాలి

vimala p
అక్షర క్రమంలో ముందుండే అమరావతి.. పర్యాటకంలోనూ ముందుండాలని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడలోని భవానీ ద్వీపాన్ని అందమైన బృందావనంగా

ఒంగోలు బాలికపై సామూహిక అత్యాచారం కేసు : .. 6 నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు..

vimala p
పోలీసులు ప్రకాశం జిల్లా ఒంగోలులో సంచలనం సృష్టించిన బాలికపై అత్యాచారం ఘటనలో నిందితులను అరెస్టు చేశారు. నిన్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ మరో

గ్రామ వాలంటీర్ల నియామకం కోసం.. రేపటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు

vimala p
ఏపీలో గ్రామ వాలంటీర్ల నియామకం కోసం ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకటించింది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ మేరకు 11 జిల్లాల కలెక్టర్లు ప్రకటనలు జారీ చేశారు.

ఒంగోలులో మైనర్ బాలిక పై అత్యాచారం.. ఆరుగురు నిందితుల అరెస్ట్

vimala p
ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో 16 ఏళ్ల బాలికపై ఆరుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. యువకుల నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వారం రోజులుగా బంధించి అత్యాచారానికి

పేదవాడి పిల్లవాడు … ఏ పాఠశాలలో చదివినా .. అమ్మఒడి వర్తింపు..

vimala p
ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు మారుస్తామని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అమ్మ ఒడి పథకంపై ఏపీ సీఎం

పోలవరంను ఐదేళ్ళు ఏటీఎంలాగా వాడుకున్నారు.. మీ దోపిడీలన్నీ బయటకొస్తాయి: విజయసాయిరెడ్డి

vimala p
పోలవరం పాజెక్ట్ అంచనాలను ఎలా తగ్గిస్తారో చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యల పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు.

వైసీపీ అధికారంలోకి రాగానే ఒలింపిక్ అసోసియేషన్: మంత్రి అవంతి శ్రీనివాస్

vimala p
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకగ్రీవంగా ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గం ఏర్పాటు చేశామని క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఉదయం ఏపీ ఒలింపిక్

15 రోజుల వ్యవధిలో 47 మంది ఐపీఎస్‌ల బదిలీ

vimala p
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 5వ తేదీన 26 మంది ఐపీఎస్ లను

హెరిటేజ్ నెయ్యి తెచ్చిన తిప్పలు : .. టీటీడీ చైర్మన్ తులాభారం.. ఆ నెయ్యితోనే.. !

vimala p
ఒకపక్క బాబు పై ఆరోపణలు చేస్తూనే ఆయన సంస్థ హెరిటేజ్ ఉత్పత్తులను ప్రభుత్వం వాడేసుకుంటుంది.. తాజాగా, ఆ సంస్థకు చెందిన నెయ్యిని టీటీడీ చైర్మన్‌గా ఎన్నికైన వైసీపీ

ఏపీ ప్రభుత్వ మ్యాగజైన్ : .. బ్లాక్ అండ్ వైట్ ఫోటో అని.. 38 లక్షలు బూడిదపాలు..

vimala p
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వివిధ అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేందుకు ‘ఆంధ్రప్రదేశ్’ పేరుతో ప్రభుత్వం ఓ మాస పత్రికను నిర్వహిస్తోంది. తెలుగు, ఇంగ్లిష్