“సాహో” ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకుడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా కన్పించనుంది.
నేడు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 97వ జయంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన తారక్, కల్యాణ్ రామ్లు ఆయనకు
ఏపీ ఎన్నికల ఫలితాల పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తొలిసారిగా స్పందించారు. ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా కృష్ణా జిల్లా గొల్లపూడిలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు
జార్ఖండ్లో మంగళవారం తెల్లవారుజామున నక్సల్స్ శక్తిమంతమైన ఐఈడీ బాంబును పేల్చారు. ఈ పేలుళ్లలో 11 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. సరైకెల్లాలోని కుచాయ్ ప్రాంతంలో నక్సల్స్ అమర్చిన
క్రికెట్ అభిమానులకు భేషైన వార్త. దేశంలోనే రెండో అతిపెద్ద మల్టీప్లెక్స్ సంస్థ అయిన ఐనాక్స్ థియేటర్లలో భారత జట్టు ఆడే ప్రపంచకప్ మ్యాచ్లను వీక్షించే అవకాశం దక్కనుంది.
పూర్వం ప్రకృతిలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే పలు పదార్థాలనే ఔషధాలను తయారు చేసుకుని సేవించేవారు. ఇప్పుడా పద్ధతి చాలా వరకు కనుమరుగయ్యిందనే చెప్పవచ్చు. అయినప్పటికీ అప్పుడు వారు
ప్రస్తుతం ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు అనేక మంది పలు రకాల పద్ధతులను పాటిస్తున్నారు. శీతల పానీయాలను తాగడం వాటిల్లో చాలా ముఖ్యమైంది. ఈ క్రమంలోనే చాలా
ఏపీలో 30న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో రాయలసీమ నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ తమిళనాడుమీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. ఛత్తీస్గఢ్ దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా
ఏపీలో జగన్ అధికారం చేజిక్కించుకున్నాడు. దీనితో ఒకప్పటి అధికారులు మళ్ళీ ఏపీకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే చాలా మంది డిప్యూటేషన్ పై ఏపీకి వెళ్లాలని తెలంగాణ
కాంగ్రెస్ పార్టీలో లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన