ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె..ప్రభుత్వం విధించిన గడువు..తదితర పరిణామాలపై సీఎం కేసీఆర్..చర్చిస్తున్నారు. నేడు ప్రగతి భవన్కు మంత్రి పువ్వాడ, ఆర్టీసీ ఇన్ ఛార్జీ ఎండీ సునీల్ శర్మ,
2000లో ఎల్జేపీని స్థాపించిన సీనియర్ నేత రామ్ విలాస్ పాశ్వాన్ (73) దాదాపు రెండు దశాబ్దాలపాటు పార్టీ చీఫ్గా కొనసాగారు. నూతన అధ్యక్షుడిగా తన కుమారుడు చిరాగ్
బాలల దినోత్సవ సందర్భంగా రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రీవ్యూ థియేటర్లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, జర్మన్ సాంస్కృతిక విభాగమైన గోతే జెంత్రమ్ సంయుక్త ఆధ్వర్యంలో మూడు
తెలంగాణాలో జరిగిన పెట్రో మంట తగ్గకుండానే కడప జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. స్థానిక రైతు తహశీల్దార్ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.మూడేళ్లుగా తహశీల్దార్
త్రివిధ దళాల విన్యాసాల కసరత్తు నిర్వహించేందుకు ఆర్మీ, నేవీ సిబ్బంది కోస్తా తీరాన్ని తమ ఆధీనంలో తీసుకున్నారు. కాకినాడ సూర్యారావుపేట బీచ్లో యుద్ధట్యాంకర్లతో సైనికులు ట్రైల్రన్లు, గస్తీలు
రాజధాని లో కాలుష్యం దెబ్బతో .. హైదరాబాద్ నగరానికీ కాలుష్యం ముప్పు పొంచి ఉందని ముందస్తు జాగర్తలు మొదలుకానున్నాయి. దీని తీవ్రతను తగ్గించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ఢిల్లీ,