మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు ఉద్ధవ్ థాకరే ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ అధికారిక పత్రిక అయిన ‘సామ్నా’ పత్రిక ఎడిటర్ పదవికి ఉద్ధవ్
మహారాష్ట్రలో శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సిద్ధం అవుతున్న వేళ మరో విచిత్ర పరిస్థితులు తలెత్తుతున్నాయి. శివసేన పార్టీ ఎలాంటి భావజాలంతో ఉంటుందో అందరికి తెలిసిందే. శివసేన
నేపాల్ లోని అర్ఘకాచి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి బోల్తా కొట్టిన ఘటనలో 17 మంది దుర్మరణం చెందగా
ఎప్పటికప్పుడు గూగుల్ తన వినియోగదారుల కోసం సరికొత్తగా ముస్తాబవుతుంది. ఇప్పటే పలువిదాలైన యాప్స్ను తన యూజర్స్ కోసం అందుబాటులోకి తెచ్చిన గూగుల్ తమ వినియోగదారుల భద్రత విషయంలో
యువకుల ఉజ్వల భవితకు పునాది వేసుకునేందుకు రక్షణ దళాలు అద్భుతమైన అవకాశాలు కల్పిస్తున్నాయి. టెన్త్ చదివి, వివిధ ప్రవేశ పరీక్షల ద్వారా ఎంపికైన వారిలో ఇంటర్ విద్యార్థులకు
ఆర్టీసీని నిర్వీర్యం చేసిన కేసీఆర్.. ఉద్యోగులంతా జాగ్రత్తగా ఉండాలి: విజయశాంతతెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి ఫేస్ బుక్ లో విమర్శలు
ఆర్మీ వైద్యవిభాగం లోని వివిధ కళాశాలలో బిఎస్సీ నర్సింగ్ కోర్సుకు ప్రకటన వెలువడింది.. ఈ కోర్సుకు ఎంపికైనవారు ఉచితంగా నాలుగేళ్ల బిఎస్సీ నర్సింగ్ కోర్సు చదువుకోవచ్చు. ఈ
ప్రపంచవ్యాప్తంగా రైతులలో సహనం నశించినట్టే ఉంది. అందుకే చాలా చోట్ల వాళ్ళు నిరసనల బాట పడుతున్నారు. ఇప్పటివరకు భారతదేశంలో ఇలాంటి నిరసనలు సహజంగా చూస్తూనే ఉన్నాం. అయితే
వివిధ మంత్రిత్వ విభాగాల్లో తాత్కాలికంగా పని చేస్తున్న ఉద్యోగులు పర్మినెంట్ చేయాలంటూ కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు వారి కోరిక నెరవేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్య చదువుకునే వారికి మీకు పూర్తి స్థాయిలో ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది . దీనికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన
పవర్గ్రిడ్ లో ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందుకు సంబందించిన దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 15న powergridindia.com వెబ్సైట్లో ప్రారంభం కానుంది. ఇట్టి దరఖాస్తు 2020
మహారాష్ట్ర లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అయ్యాయి. దానికి సంబంధించి ఈ రోజు కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. ఆ రాష్ట్ర