telugu navyamedia

Telugu News Updates

టీటీడీ ఆస్తుల విక్రయంపై కన్నా ఫైర్

vimala p
శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు టీటీడీ నిర్ణయించినట్టు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని 23 ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను అమ్మడం ద్వారా రూ.100 కోట్లు సమకూర్చుకోవాలని టీటీడీ

వాట్సాప్ లో మరో అద్భుత ఫీచర్!

vimala p
రోజురోజుకూ ఎన్నో కొత్త యాప్ లు వస్తున్నా వాట్సాప్ కున్న ప్రజాదరణ దేనికీ లేదు. యూజర్ల అవసరాలు, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు అప్ డేట్ లతో

పేకాట స్థావరంపై పోలీసుల దాడి..పట్టుబడ్డ ఎస్ఐ!

vimala p
పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఊహించని విధంగా ఎస్సై పట్టుబడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోచోటు చేసుకుంది. నిజాంపట్నం తీర ప్రాంతంలో పేకాట

నీటి కేటాయింపులు చేస్తూ చట్ట భద్రత కల్పించాలి: మైసూరారెడ్డి

vimala p
గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేస్తూ చట్ట భద్రత కల్పించాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సీనియర్ నాయకులు మైసూరా రెడ్డి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్

టీటీడీ ఆస్తుల పరిరక్షణకు పోరాటం: జనసేన

vimala p
శ్రీవారి ఆస్తుల విషయంలో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. టీటీడీ ఆస్తులను తమవారికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం

వైద్య సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలి: సీఎం జగన్‌

vimala p
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైద్య, నర్సింగ్‌ సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వైరస్‌ నియంత్రణపై సమీక్షలో ఆయన మాట్లాడుతూ

రేపు బెంగుళూరులో సంపూర్ణ లాక్‌డౌన్‌!

vimala p
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్ పాటించ‌నున్నారు. వ్యాపార సముదాయాలను మూసివేయ‌నున్నారు. ఈ మేరకు బెంగుళూరు మ‌హాన‌గ‌ర పాలిక క‌మిష‌న‌ర్

రైతుబంధు దేశానికే ఆదర్శం: హరీష్‌రావు

vimala p
రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని తెలంగాణ మంత్రి హరీష్‌రావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు బంధును ఆపడానికే నియంత్రిత వ్యవసాయ సాగు అని ప్రతి

ప్రార్థ‌నా మందిరాల‌ను తెర‌వండి: ట్రంప్ ఆదేశాలు

vimala p
అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైట్‌హౌజ్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ చ‌ర్చిల‌ను, ఇత‌ర ప్రార్థ‌నా మందిరాల‌ను త‌క్ష‌ణ‌మే తెర‌వాల‌ని

హైద్రాబాద్ లో కానిస్టేబుల్‌కు కరోనా

vimala p
తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు, కరోనా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు కూడా ఒక్కొక్కరుగా కరోనా రోగులుగా మారుతుండడం పోలీసు

ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులు

vimala p
ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సిటీలో బస్సులు నడిపేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్థం హైదరాబాదులో ప్రత్యేక బస్సు సర్వీసులు

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక మరోసారి వాయిదా

vimala p
నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 45 రోజుల పాటు ఈ