telugu navyamedia

Telugu News Updates

బల్క్ బుకింగ్ లో ఇసుక దోచేస్తున్నారు: దేవినేని ఉమ

vimala p
ఏపీ సర్కార్ అనుసరిస్తున్న ఇసుక విధానంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. అమరావతి నుండి బయలుదేరిన ఇసుకలారీలు స్టాక్ పాయింట్ కి చేరకుండా మధ్యలో

హైదరాబాద్ లో గత రాత్రి భారీ వర్షం!

vimala p
క్యుములో నింబస్ మేఘాల కారణంగా హైదరాబాద్ నగరంలో గత రాత్రి పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హయత్ నగర్ ఉప్పల్ సమీపంలో మొదలైన వర్షం ఆపై ఎల్బీనగర్,

భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం!

vimala p
‘నిసర్గ’ తుపాను తీరం దాటక ముందే ముంబై భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే కరోనా కేసులు పెరిగిపోయి, ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్న వేళ, తుపాను

శ్రీవారి దర్శనానికి.. 8 నుంచి ట్రయల్ రన్!

vimala p
లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలుగా ఆలయాలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ 8వ తేదీ తరువాత ప్రార్థనాలయాలు తెరచుకునేందుకు కేంద్రం అనుమతించిన నేపథ్యంలో ఏ

కోనసీమను వణికిస్తున్న కరోనా.. ఒకే రోజు 28 పాజిటివ్ కేసులు

vimala p
ప్రకృతి ఒడిలో ఎంతో పచ్చదనంతో ప్రశాంతంగా ఉండే కోనసీమ ఇప్పుడు కరోనా మహమ్మారితో ఉలిక్కిపడుతోంది. కరోనా కోనసీమను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో కోనసీమలో లాక్ డౌన్ ను

పాక్‌లో కొనసాగుతున్న కోవిడ్.. 76 వేలు దాటిన కేసుల సంఖ్య

vimala p
పాకిస్తాన్ లో కరోనా వైరస్ దూసుకుపోతోంది. దీంతో ఆ దేశంలో ఇప్పటికే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 76,106కు చేరింది. మరణాలు 1599కి చేరాయి. అత్యధికంగా సింధ్

కేసీఆర్‌కు ఆపిల్‌ పండ్లను అందించిన కెరమెరి రైతు

vimala p
తెలంగాణలో తొలిసారి పండించిన ఆపిల్‌ పండ్లను సీఎం కేసీఆర్‌కు కొమురం భీం జిల్లా కెరమెరి రైతు కేంద్రె బాలాజీ అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

అబద్ధాలతో కేసీఆర్ కాలం గడుపుతున్నారు: బండి సంజయ్

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అనే మూర్ఖుడి చేతిలో తెలంగాణ తల్లి

క్షవరం చేయించుకోవాలంటే ఆధార్ తప్పనిసరి!

vimala p
ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడే ఆధార్ కార్డు ఇప్పుడు క్షవరం చేయించుకునేందుకు కూడా ఉపయోగపడనుంది. రోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆధార్ కార్డును సెలూన్లకు కూడా

కూకట్‌పల్లి ఎస్‌బీఐలో అగ్నిప్రమాదం

vimala p
హైదరాబాద్ కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలో ఎస్‌బీఐలో అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాంక్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమట్టామయ్యారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న

తప్పుడు మెసేజ్ తో జాగ్రత్త.. వాట్సాప్ హెచ్చరిక

vimala p
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తప్పుడు సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తన యూజర్లకు ఓ హెచ్చరిక జారీ చేసింది. మీ మొబైల్ నెంబర్ ను

ఉస్మానియా మెడికల్ కాలేజీలో.. 12 మందికి కరోనా పాజిటివ్!

vimala p
హైదరాబాదు నగరంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా, ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా రావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. లాక్