ఏపీ సర్కార్ అనుసరిస్తున్న ఇసుక విధానంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. అమరావతి నుండి బయలుదేరిన ఇసుకలారీలు స్టాక్ పాయింట్ కి చేరకుండా మధ్యలో
‘నిసర్గ’ తుపాను తీరం దాటక ముందే ముంబై భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే కరోనా కేసులు పెరిగిపోయి, ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్న వేళ, తుపాను
ప్రకృతి ఒడిలో ఎంతో పచ్చదనంతో ప్రశాంతంగా ఉండే కోనసీమ ఇప్పుడు కరోనా మహమ్మారితో ఉలిక్కిపడుతోంది. కరోనా కోనసీమను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో కోనసీమలో లాక్ డౌన్ ను
తెలంగాణలో తొలిసారి పండించిన ఆపిల్ పండ్లను సీఎం కేసీఆర్కు కొమురం భీం జిల్లా కెరమెరి రైతు కేంద్రె బాలాజీ అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడే ఆధార్ కార్డు ఇప్పుడు క్షవరం చేయించుకునేందుకు కూడా ఉపయోగపడనుంది. రోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆధార్ కార్డును సెలూన్లకు కూడా
హైదరాబాద్ కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో ఎస్బీఐలో అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాంక్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమట్టామయ్యారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న
హైదరాబాదు నగరంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా, ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా రావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. లాక్