పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనా ఉప విదేశాంగమంత్రి కాంగ్ జున్యు పాక్ లో పయటిస్తున్నారు. ఇండియా, పాకిస్థాన్ల మధ్య
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ భారత్ వైపు నుండి అన్ని దారులు మూసుకుపోతున్నాయి. తాజాగా ఆ దేశానికి టమోటాల ఎగుమతిని ఆపివేస్తూ మధ్యప్రదేశ్ లోని జబువా జిల్లా