నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం లింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ఎమ్మెల్యే, తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. స్వామివారికి కేజీ
ఈ రోజు జమ్ముకశ్మీర్ కాల్పుల్లో వీరమరణం పొందిన తెలంగాణ జవాన్ ర్యాడ మహేశ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రత్యేక విమానంలో భౌతికకాయాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి నిజామాబాద్