ఈ ఎన్నికల్లో బీజేపీ కి, కాంగ్రెస్కు పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. కేంద్రంలో సంకీర్ణ
శాంతియుత జీవనంతో ఇలలో కలలు సాకారం అవుతాయని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట కవిత అన్నారు. ఢిల్లీలో ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కాంపాక్ట్ (యూఎన్జీసీ) ఇండియన్ లోకల్ నెట్వర్క్ నిర్వహించిన
విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు గర్వించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని నిజామాబాద్ ఎంపీ కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఎన్నారై టీఆర్ఎస్
అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఈబీసీ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ బిల్లును మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టగా