గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, నదులు
ఏపీలోని ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, బి-ఫార్మసీ ప్రైవేట్ కళాశాలలకు బోధనా రుసుములు నిర్ణయిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2020-21 నుంచి2022-23 వరకు మూడేళ్లపాటు ఈ బోధన రుసుములు