హోటల్ మానేజ్మెంట్ కోర్స్ కు ప్రాధాన్యత పెరుగుతున్నందున దానికి తగ్గట్టుగానే ప్రతియేటా ఆ కోర్స్ అందించే కళాశాలలు పెరిగిపోతున్నాయి. దానితో సీట్ల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వార్డు సచివాలయాల నియామకానికి రంగం సిద్ధం అయ్యింది. ఈ నెల 22న వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
బీఈసీఐఎల్ (బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్), ప్రభుత్వ రంగ సంస్థ గా మినీ రత్న కంపెనీ గా, ఒప్పందప్రాతిపదికన దేశవ్యాప్తంగా వివిధ ప్రాజక్టులలో పని
ఈ నెల 20న నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు విజయనగర్కాలనీ ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్లోని హైదరాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి
గొప్ప విషయాలు సాధించే వ్యక్తులంతా అతిసామాన్య ప్రాంతాల నుండే రావటం కాకతాళీయం కాదేమో.. అక్కడ వారి పరిస్థితులతో వారు చేసే పోరాటమే, వారి విజయానికి మెట్లుగా అటువంటివారు
వేలాది మంది నిరుద్యోగ యువకులు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల కోసం విద్యాసంస్థల్లో శిక్షణ పొందుతుంటారు. అంతేగాకుండా ఫిజికల్ కోచింగ్ తీసుకొని అన్నివిధాల ఉద్యోగం కోసం కృషి చేస్తునారు.
బి.ఎస్.ఎఫ్(బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్)లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 135 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తివివరాలతో కూడిన
బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశానికి ఇచ్చిపోయిన ఆస్తి ఆంగ్లభాష. అప్పటినుండి మనవాళ్ళు దానిని పట్టుకోడానికి కష్టపడుతూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే చదువుకునే వారిలో చాలా మందికి లెక్కలంటే
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత వీసీ ఆచార్య నాగేశ్వరరావు పదవీకాలం
ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా
తెలంగాణలో ఎంతో మంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఎస్సై ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ ఫైర్, ఐటీ, ఫింగర్ప్రింట్ బ్యూరోలో ఎస్సై నియామకాల తుది ఫలితాలను