telugu navyamedia

ysr-jagananna-sasvatha-bhu-hakku-bhu-raksha-scheme

భూ హక్కు-భూ రక్ష ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం జగన్

Vasishta Reddy
కృష్ణా జిల్లాలోని తక్కెళ్లపాడుకు సీఎం జగన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా భూ హక్కు-భూ రక్ష ప్రాజెక్టును ప్రారంభించారు సీఎం జగన్. అంతేకాదు సర్వే రాయిని జగన్ వేశారు.