కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన పంజాబ్ సీఎం భగ్వంత్ మాన్..
పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ మాన్ అస్వస్థతకు గురయ్యారు .బుధవారం రాత్రి ఢిల్లీలోని ‘అపోలో’ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు గుర్తించారు.