ప్రయివేటు పాఠశాలల్లో పుస్తకాల విక్రయం గురించి DEO, హైదరాబాద్ 27 మే 2024న “పాఠశాల లో పుస్తకాలు & స్టేషనరీని విక్రయించకూడదు” అనే ప్రొసీడింగ్లను జారీ చేసింది.
ఆగస్టు 16 ,2020 న వర్చువల్ పద్ధతిలో తెలంగాణ రాష్ట్రమంతటా నిర్వహించబడిన “”విద్యా పరిరక్షణ ఉద్యమం “”కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా