telugu navyamedia

three militants

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..‌ ముగ్గురు ఉగ్రవాదులు మృతి

Vasishta Reddy
కశ్మీర్‌లోని షోపియాన్‌ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి నుంచి ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోపియాన్‌ ప్రాంతంలోని బడిగాంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు జమ్మూకశ్మీర్‌ పోలీసులకు