telugu navyamedia

telugu sports news updates

ధోనీ గురించి.. కోహ్లీని ఆడటం మేలు.. : గంగూలీ

vimala p
భారత సారథి విరాట్‌ కోహ్లీ కి ఎంఎస్‌ ధోనీ తన భవిష్యత్తు ప్రణాళికల చెప్పి ఉంటాడు, ఆ విషయం కోహ్లీ సెలక్టర్లకు సమాచారం ఇచ్చే ఉంటాడని బీసీసీఐ

కటక్‌ : … అత్యధిక అంతర్జాతీయ పరుగుల రికార్డు తో .. రోహిత్ శర్మ…

vimala p
వెస్టిండీస్ పై ఆఖరి వన్డేలో రోహిత్‌ శర్మ 22 ఏళ్ల నాటి రికార్డును అధిగమించాడు. ఒక ఏడాదిలో అత్యధిక అంతర్జాతీయ పరుగులు సాధించిన ఓపెనర్‌గా సనత్‌ జయసూర్య

మూడో వన్డేలో .. చెలరేగిన వెస్టిండీస్ .. పొలార్డ్‌-పూరన్‌ల జోడి అదుర్స్..

vimala p
సిరీస్ చివరి వన్డేలో వెస్టిండీస్‌ బ్యాటింగ్‌లో సత్తాచాటింది. భారత్‌కు 316 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రధానంగా పూరన్‌(89; 64 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు),

భారత్-వెస్టిండీస్ .. ఆఖరి వన్డే నేడే.. గెలిచినవాళ్లకే సిరీస్..

vimala p
భారత్-వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్‌లో ఆఖరిదైన మ్యాచ్ ఆడేందుకు కటక్ వేదిక సిద్దమైంది. వెస్టిండీస్ పర్యటనలో ఇదే ఆఖరి మ్యాచ్ కావడంతో పోరు ఉత్కంఠతగా మారనుంది. టీ20

మెరుపులు మెరిపించిన.. రాహుల్‌ ద్రవిడ్‌ తనయుడు సమిత్ ద్రవిడ్ ..

vimala p
రాహుల్‌ ద్రవిడ్‌ కొడుకు సమిత్‌ ద్రవిడ్‌ తండ్రికి తగ్గ తనయుడిగా జూనియర్ లెవల్ క్రికెట్‌లో మెరుపులు మెరిపిస్తున్నాడు. కర్ణాటకలో జరిగిన అండర్ -14 రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్‌లో

చెన్నైకి .. ట్రోఫీ తెస్తాం.. : స్యామ్‌ కరన్‌

vimala p
ఐపీఎల్‌-2020 వేలంలో ఇంగ్లాండ్ క్రికెటర్‌ స్యామ్‌ కరన్‌ను చెన్నైసూపర్‌కింగ్స్‌(సీఎస్‌కే) రూ. 5.5కోట్లతో చేజిక్కించుకోవడంతో ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంత భారీ మొత్తంలో దిగ్గజ సారథి

ఐపీఎల్ 2020 లో .. హైదరాబాద్ యువకుడు సందీప్ ..

vimala p
ఐపీఎల్‌-2020 సీజన్‌కు జరిగిన క్రికెట్‌ క్రీడాకారుల వేలం పాటలో నగరంలోని రాంనగర్‌కు చెందిన సందీప్‌ను రూ. 20 లక్షల బేస్‌ఫ్రైజ్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం కొనుగోలు చేసింది.

ఐపీఎల్ 2020 వేలం .. టీంలు .. ఆటగాళ్ల జాబితా..

vimala p
ఐపీఎల్ 2020 వేలం లో 32 అంతర్జాతీయ ప్లేయర్లు.. 30 యువ క్రికెటర్లు వెరసి మొత్తంగా 62 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశారు. అంతేకాకుండా ఈ

కుల్దీప్‌ యాదవ్‌ ఖాతాలో.. మరో రికార్డు ..

vimala p
తాజా మ్యాచ్ తో భారత స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో వన్డే వెస్టిండీస్‌తో జరుగుతున్నది ఇందులో హ్యాట్రిక్‌ సాధించడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో

విశాఖ వన్డే : .. భారీ స్కోర్ తో .. గెలిచిన భారత్..

vimala p
భారత్-వెస్టిన్డిస్ వన్డే సిరీస్ లో తొలి వన్డేలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది.

విశాఖ : .. మూడో వన్డే సందర్భంగా .. ట్రఫిక్ కష్టాలు..

vimala p
నేడు విశాఖపట్టణంలో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-విండీస్ మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు ట్రాఫిక్‌ ఏడీసీపీ ఎం.రమేశ్

ఈసారి ఐపీఎల్ విజయంపై .. ఆశలు ఉన్నాయి.. : కోహ్లీ

vimala p
త్వరలో జరగనున్న ఐపీఎల్‌లో అత్యంత శక్తివంతమైన టీంను చూడబోతున్నారని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ట్విటర్‌ వేదికగా తమ అభిమానులకు ఒక సందేశాన్ని పంపాడు.