సిరీస్ చివరి వన్డేలో వెస్టిండీస్ బ్యాటింగ్లో సత్తాచాటింది. భారత్కు 316 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రధానంగా పూరన్(89; 64 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లు),
భారత్-వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్లో ఆఖరిదైన మ్యాచ్ ఆడేందుకు కటక్ వేదిక సిద్దమైంది. వెస్టిండీస్ పర్యటనలో ఇదే ఆఖరి మ్యాచ్ కావడంతో పోరు ఉత్కంఠతగా మారనుంది. టీ20
రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్ తండ్రికి తగ్గ తనయుడిగా జూనియర్ లెవల్ క్రికెట్లో మెరుపులు మెరిపిస్తున్నాడు. కర్ణాటకలో జరిగిన అండర్ -14 రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్లో
ఐపీఎల్-2020 వేలంలో ఇంగ్లాండ్ క్రికెటర్ స్యామ్ కరన్ను చెన్నైసూపర్కింగ్స్(సీఎస్కే) రూ. 5.5కోట్లతో చేజిక్కించుకోవడంతో ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంత భారీ మొత్తంలో దిగ్గజ సారథి
ఐపీఎల్-2020 సీజన్కు జరిగిన క్రికెట్ క్రీడాకారుల వేలం పాటలో నగరంలోని రాంనగర్కు చెందిన సందీప్ను రూ. 20 లక్షల బేస్ఫ్రైజ్కు సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కొనుగోలు చేసింది.
తాజా మ్యాచ్ తో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో వన్డే వెస్టిండీస్తో జరుగుతున్నది ఇందులో హ్యాట్రిక్ సాధించడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో
నేడు విశాఖపట్టణంలో మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్-విండీస్ మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు ట్రాఫిక్ ఏడీసీపీ ఎం.రమేశ్
త్వరలో జరగనున్న ఐపీఎల్లో అత్యంత శక్తివంతమైన టీంను చూడబోతున్నారని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ట్విటర్ వేదికగా తమ అభిమానులకు ఒక సందేశాన్ని పంపాడు.