telugu navyamedia

Telugu News Updates

లాక్ డౌన్ విషయంలో కేంద్రానికి క్లారిటీ లేదు: సోనియా

vimala p
లాక్ డౌన్ విషయంలో కేంద్రానికి ఒక క్లారిటీ లేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు. విపక్ష పార్టీల కూటమి సమావేశంలో ఆమె మాట్లాడుతూ తొలుత లాక్ డౌన్

హైకోర్టు నిర్ణయంతోనైనా ఏపీ సర్కారు మేల్కొనాలి: కన్నా

vimala p
హైకోర్టు నిర్ణయంతోనైనా రాష్ట్ర సర్కారు ఏపీ మేల్కొనాలని రాష్ట్ర జేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సూచించారు.విశాఖలో డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసుల వ్యవహార శైలిని హైకోర్టు కూడా

కూతురి కోసం కేసీఆర్ పార్టీ ఫిరాయింపులు: కాంగ్రెస్ ఆరోపణ

vimala p
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ వర్గాలు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఎంపీ రేవంత్ రెడ్డి, సీనియర్ నేత షబ్బీర్ అలీ తమ ఫిర్యాదులో మాజీ

పాకిస్థాన్ లో కుప్పకూలిన విమానం..అనేక ఇళ్లు ధ్వంసం

vimala p
పాకిస్థాన్ లోని కరాచీ సమీపంలో విమాన ప్రమాదం సంభవించింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ)కి చెందిన ప్రయాణికుల విమానం కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు

చంద్రబాబుకు వయసు పెరిగినా బుద్ధి పెరగలేదు: లక్ష్మీపార్వతి

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు సేవలు అవసరం లేదని అన్నారు. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ఎప్పుడో

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదు: హైకోర్టు

vimala p
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దానిపై అప్పట్లో ఆయన క్యాట్ ను ఆశ్రయించగా స్టే ఇచ్చేందుకు క్యాట్

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఆడ్రస్ లేవు: ఎమ్మెల్యే సీతక్క

vimala p
పేదలకు ఇస్తామన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఆడ్రస్ లేవని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కఅన్నారు. ఈ రోజు మహబూబాబాద్‌లో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న పేదలకు

తెలంగాణలో పది పరీక్షల షెడ్యూల్ విడుదల

vimala p
లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. జూన్ 8 నుంచి జూలై 5 వరకు

సోనియా అధ్యక్షతన విపక్షాల సమావేశం..మూడు పార్టీలు డుమ్మా!

vimala p
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన ఈరోజు ఢిల్లీలో విపక్ష పార్టీల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ, అఖిలేశ్ యాదవ్ సమాజ్

అమెరికాలో 3.9 కోట్ల మంది ఉద్యోగుల తొలగింపు!

vimala p
అమెరికాలో కరోనా వైరస్ ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైన నేపథ్యంలో అనేక సంస్థలు భారీగా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. దాని ఫలితమే ఇప్పటివరకు 3.9

భారత్‌ సరిహద్దుల్లో చైనా దురుసుగా వ్యవహరిస్తోంది: అమెరికా నివేదిక

vimala p
భారత్‌తో పాటు పలు దేశాలపై చైనా దురుసుగా వ్యవహరిస్తోందని అమెరికా వెల్లడించింది. ఈమేరకు వైట్ హౌస్ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. భారత్‌తో పాటు తమ

కర్ణాటక ప్రభుత్వం శుభవార్త.. ఆదివారాల్లో పెళ్లిళ్లకు అనుమతి!

vimala p
లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లక్షలాది వివాహాలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లి వేడుక జరుపుకోవాలనుకుంటున్న వారికి కర్ణాటక ప్రభుత్వం శుభవార్త