టీడీపీ స్టార్ క్యాంపెయినర్ పంచుమర్తి అనురాధ, వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చాయి. మీడియా సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు వెయ్యి కోట్లు ఇచ్చినట్లు చంద్రబాబు చూశారా? అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈరోజు జరిగిన బహిరంగ
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా షబానా ఖాతూన్ నామినేషన్ దాఖలు చేసింది. నామినేషన్లకు సోమవారం ఆఖరి తేదీ కావడంతో టీడీపీలో ఆందోళన నెలకొంది.
శరీరానికి కృత్రిమ పదార్దాల కంటే ప్రకృతిలో సహజ సిద్దంగా లభించే వాటితోనే చాలా మేలు జరుగుతుంది. తద్వారా ఆరోగ్యం చేకూరుతుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఇక
వైఎస్ జగన్ సోదరి షర్మిల వ్యాఖ్యల పై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని మండిపడ్డారు. చుట్టపు చూపుగా వచ్చిన షర్మిలకు రాష్ట్ర అభివృద్ధి కనిపించడం లేదా?
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. సోమవారం కర్నూల్ జిల్లా ఆదోనిలో నిర్వహించిన వైసీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన
వేసవి కాలం ఈసారి ప్రారంభంలోనే నిప్పులు కురిపిస్తుంది. ఇప్పటికైనా కారం, మసాలా, నూనె పదార్థాలను ఆహారంలో చేర్చడం తగ్గించాలి. లేదంటే శరీరంలోని నీరు ఆవిరైపోయి డీహైడ్రేషన్ మొదలై,
మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్హాసన్ లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల రెండో