పెళ్లంటేనే అటుఇటు బోలెడు లెక్కలు ఉంటాయి. ఇక కట్నకానుకలు విషయానికి వస్తే, పైసా తగ్గినా ఎంత రాద్ధాంతం అవుతుందో చెప్పనలవి కానిది. అదే కాస్త మార్పుతో జరిగింది.
సోమాలియా మరోసారి వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. రాజధాని మొగదీషులోని అధ్యక్ష భవనంతో పాటు మరో చోట సంభవించిన కారుబాంబు పేలుళ్లలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
దశాబ్దకాలంగా హైదరాబాద్ సంస్కృతి విచ్చలవిడితనంగా రూపుమార్చుకుంటుంది. వీకెండ్ కోసం క్లబ్లకు వచ్చే డబ్బున్నోళ్లు అక్కడ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ క్రమంలోనే ఈ ఎంజాయ్ మాటున
గూగుల్ పై కూడా సైబర్ నేరగాళ్లు పడ్డారు. తాజాగా ఆ సంస్థ యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని సైబర్ క్రిమినల్స్ వాటిపై నజర్ పెట్టారు.
క్రికెట్ బెట్టింగ్ దందా నిర్వహిస్తున్న ఓ ముఠాను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమైన తరువాత హైదరాబాద్లో ఇలాంటి ముఠా పట్టుబడడం
ఎంత సంపాదించినా కూటికి-గుడ్డకు సరిపోకపోతుంటే.. ఎక్కడైనా తమకు తొందరగా ఎక్కువ డబ్బు వస్తుందేమో అనే ఆశతో సామాన్యప్రజలు ఉండటం, వారి ఆశను పసిగట్టిన కొందరు దానిని క్యాష్
ఏన్ఐఏ కోర్టు, ప్రియురాలు కోసం ఫ్లైట్ హైజాక్ డ్రామా ఆడిన ఓ వ్యాపారవేత్తకు కఠినమైన శిక్ష ను విధిస్తు తీర్పును వెలువరించింది. విమానం హైజాక్ అయిందంటూ ఫేక్
జమ్ముకశ్మీర్లో ఇంకా ఉగ్రభూతాల వేట కొనసాగుతూనే ఉంది. తాజాగా, సోఫియాన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అవ్నీరా గ్రామంలో సోమవారం రాత్రి ఉగ్రవాదులు-భద్రతా దళాలకు
మనీలాండరింగ్ కేసును ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది.