వేల కోట్ల రూపాయాల రుణాలు ఎగవేసి ఆర్థిక నేరస్తుడిగా విదేశాలకు పారిపోయిన మెహుల్ చోక్సీకి చెందిన రూ.24.77 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు
మహారాష్ట్రలో నిధిపై దురాశతో భార్యను ‘ఉపవాసాలు’ చేయించిన భర్త ఉదంతం వెలుగుచూసింది. స్వయం ప్రకటిత దేవునిగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి సలహా మేరకు నిధి కోసం ఓ
అల్ ఖైదా చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది అయమన్-అల్-జవహరి ఒక్కసారిగా పేట్రేగిపోయాడు. భారత దేశంపై తన ద్వేషాన్నంతా వెళ్లబుచ్చాడు. కాశ్మీర్ లోని ముజాహిదీన్ లు అక్కడి ఇండియన్ ఆర్మీపైన,
ఎటుచూసినా పెరిగిపోతున్న అస్లీలత, దీనితో విచక్షణ కోల్పోతున్న మనసులు. అదే మనిషిని పశువుగా చేస్తుంది. దీనితో అత్యాచారాలు వయోభేదం లేకుండా చోటుచేసుకుంటున్నాయి. అంతటితో ఆగటంలేదు, బంధుత్వాలు కూడా
సింగపూర్ హైకోర్టు కూడా ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీకి షాకిచ్చింది. పీఎన్బీ మోసం చేసిన కేసులో ఇప్పటికే అరెస్టైన ఆయన కుటుంబసభ్యులకు.. విదేశాల్లో వారికి చెందిన బ్యాంకు
ఇటీవల సామాజికమాద్యమాలతో మోసపోయేవారి సంఖ్య క్రమేణా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నేరాలకు అడ్డాగా కూడా ఈ మాధ్యమాలు చక్కగా ఉపయోగపడుతుండటం విచారకరం. తాజాగా, ఇన్స్టాగ్రామ్లో ఏర్పడిన పరిచయాన్ని
ఇటీవల అటవీ అధికారులపై జరిగింది తెలిసినవిషయమే, మళ్ళీ జరగకుండా ఆపేందుకు చేసిన ప్రయత్నం లోనుండి మరో సారి గొడవ ప్రారంభం కావటం విశేషం. అటవీ అధికారులపై పోడుసాగుదారులు
బస్సు యజమానుల అత్యాశ అమాయక ప్రయాణికుల ప్రాణాలు తీస్తుంది. ఒకపక్క ప్రభుత్వ బస్సులు తక్కువగా ఉండటం, మరోపక్క ప్రైవేట్ దందా.. కలిసి ఈ ఘోరాలకు దారితీస్తున్నాయి. ప్రైవేట్