వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక రూ. 125 కోట్ల సెటిల్మెంట్ వ్యవహారంలో వచ్చిన వివాదమే కారణమని సిట్ అధికారులు భావిస్తున్నారు. హత్య కేసులో దర్యాఫ్తును ముమ్మరం చేసిన
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అనుమానితుడిగా పోలీసులు భావిస్తున్న వివేకానందరెడ్డి సన్నిహితుడు కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన పరమేశ్వర్రెడ్డి తిరుపతిలో చికిత్స పొందుతున్నాడు. తిరుపతిలోని సంకల్ప ఆస్పత్రిలో అతను
మరో హైదరాబాదీ న్యూజిలాండ్ మారణహోమంలో ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ డబీర్పురలోని నూర్ఖాన్ బజార్కు చెందిన ఓజైర్ ఖదీర్ (25) తీవ్రంగా గాయపడి కన్నుమూశారు. దీనితో ఉన్మాది దాడిలో
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే కుసునూరి పరమేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి, వివేకా హత్య జరిగిన
ప్రపంచంలో తమ ఉనికిని చాటుకుంటున్నారు ఉగ్రవాదులు. మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 21 మంది సైనికుల ప్రాణాలను బలితీసుకున్నారు. సెంట్రల్ మాలిలోని సైనిక స్థావరంపై ఆదివారం జరిగిన ఈ
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన సోదరుడు వైఎస్ ప్రతాప్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో ఎవరిపైనా అనుమానాల్లేవని ఆయన పేర్కొన్నారు. వివేకా హత్యను సీబీఐతో
సాధారణంగా ఆవేశంలో తప్పులు చేసి, జైలు పక్షులుగా మారిపోతుంటారు కొందరు. అలాంటివారు పశ్చాత్తాపం పొంది, ఎప్పుడెప్పుడు సాధారణ జీవితంలోకి వెళ్తామా అని ఆశపడుతుంటారు. అయితే ఇక్కడ పరిస్థితి
కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి పై ప్రత్యర్థులు వేట కొడవళ్ళతో దాడి చేశారు. తిక్కారెడ్డికి బలమైన గాయాలు తగలడంతో ఆసుపత్రికి తరలించారు.
న్యూజీలాండ్ క్రైస్ట్ చర్చ్ నగరంలో రెండు మసీదులపై దుండగులు జరిపిన కాల్పుల్లో 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. పక్కా ప్రణాళికతోనే ఈ కాల్పులకు తెగబడ్డారని
అస్సాం లోని ధలిగాన్ ప్రాంతంలో 700 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నాయి. గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ వ్యక్తి పాలిథీన్