ప్రతిపక్షం నిలదీతను తట్టుకోలేకనే సీఎం జగన్ అసెంబ్లీలో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశాలు జగన్
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని ఆర్థిక దుస్థితిలోకి నెడుతున్నారని ఆరోపించారు. వలంటీర్లు, సచివాలయాల ముసుగులో