టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూకుడు పెంచారు. టీడీపీ ఆబిర్భావ దినోత్సవ వేడుకల్లో వైసీపీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. తన తండ్రి రాముడు కాబట్టి
ఏపీ రాజధాని ప్రాంతం మంగళగిరిలో టీడీపీ ఆవిర్భావ సంబరాలు అంబరాన్నాంటాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్లు అవుతున్న సందర్భంగా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి