telugu navyamedia

Swachh Bharat

స్వచ్ఛ భారత్ వల్ల ప్రతి కుటుంబానికి రూ.53,000 లబ్ధి : బండి సంజయ్

Vasishta Reddy
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ ప్రజలకు గట్టి మేలు చేస్తోంది. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి దాదాపు రూ.53,000 లబ్ధి చేకూర్చుతోంది