telugu navyamedia

siddipet rdo office

అన్నం పెట్టే వాళ్ల‌ నోట్లో మోదీ ప్రభుత్వం సున్నం కొడుతుంది..

navyamedia
కేసీఆర్ పిలుపు మేర‌కు వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీ ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నాలు చేస్తున్నారు.