telugu navyamedia

shivani

ఆగిపోయిన అడవి శేష్-శివానీ సినిమా…

Vasishta Reddy
విలక్షణమైన కథలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్తదనం పరిచయం చేస్తున్నాడు అడవి శేష్. అయితే హీరో రాజశేఖర్ కుమార్తె శివానీని కథానాయికగా పరిచయం చేస్తూ 2018లో సినిమాను ప్రారంభించారు.

‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ’ తో ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ హీరో కూతురు

Vasishta Reddy
సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా వాళ్ల కుటుంబంలోని వాళ్లే ఎక్కువగా వస్తారు. ఇప్పుడు హీరోయిన్లుగా కూడా వాళ్ల కూతుళ్లను దించుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లుగా పరిచయం అయ్యారు.