కలియుగ వైకుంఠ స్వామి తిరుమల శ్రీవారి ని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. కరోనా కారణంగా నిలిపివేసిన ఆఫ్లైన్ సర్వదర్శనం టికెట్లను పునరిద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా
తిరుమల శ్రీవారి సర్వదర్శన టిక్కెట్లు నిమిషాల్లో కనుమరుగయ్యాయి. కోవిడ్ పరిస్థితులు కుదుట పడినతర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శన విధానంలో టిక్కెట్లను విడుదల చేసింది. డిసెంబరు నెలకు