ఢిల్లీ కోర్టులో కాల్పులు..navyamediaSeptember 24, 2021September 24, 2021 by navyamediaSeptember 24, 2021September 24, 20210864 దేశ రాజధానిలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఢిల్లీ రోహిణి కోర్టు ఆవరణలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు.ఈ ఘటనలో ఓ గ్యాంగ్స్టర్ సహా.. మొత్తం ముగ్గురు మృతి చెందారు. Read more