telugu navyamedia

Rohini court

ఢిల్లీ కోర్టులో కాల్పులు..

navyamedia
దేశ రాజధానిలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఢిల్లీ రోహిణి కోర్టు ఆవరణలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు.ఈ ఘటనలో ఓ గ్యాంగ్​స్టర్​ సహా.. మొత్తం ముగ్గురు మృతి చెందారు.