telugu navyamedia

ration shop

రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత? ..తెలియ‌ద‌న్న కలెక్టర్‌..?

navyamedia
కామారెడ్డి కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌పై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రెండోరోజు పర్యటించారు. బీర్కూర్‌లో శుక్రవారం