పార్టీ ఏదైనా ప్రజల పక్షానే.. మురికి కాల్వలోకి దిగిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
రైల్వే, మున్సిపల్ అధికారుల తీరుని నిరసిస్తూ మంగళవారం ఉదయం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మురుగునీటి కాలువలోకి దిగారు. 21వ డివిజన్ ఉమ్మారెడ్డి గుంట ప్రాంతంలో డ్రైనేజీ