నిన్న అర్ధరాత్రి కన్నుమూసిన టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. 86 సంవత్సరాల నాయిని బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు
జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో గత కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటూ నాయిని మృతి చెందారు. గత నెలలో నాయిని నర్సింహారెడ్డి కరోనా వైరస్ బారినపడి కోలుకున్నారు. ఆసుపత్రి