telugu navyamedia

kcr advice

యాసంగి పంటలసాగు పై కేసీఆర్ సూచనలు…

Vasishta Reddy
2020-21 యాసంగి సీజన్ లో 50 లక్షల ఎకరాల్లో వరిపంట, మరో15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతులకు సూచించారు.