టాలీవుడ్లో సినిమా షూటింగ్స్ బంద్పై అగ్ర నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రొడక్షన్ వ్యయం తగ్గించే విషయమై నిర్మాతలు అందరూ కూర్చొని చర్చించామని ఆయన
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో రైతు వేదికను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాకు కేసీఆర్కు 20 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు..