అనంతపురం జిల్లాలో విషాదం..గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి..ఇద్దరకు తీవ్రగాయాలు
అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. శెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

