ఇంగ్లండ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగబోయే డబ్ల్యూటీసీ టైటిల్ పోరుకు సంబంధించిన విధివిధానాలను ఐసీసీ శుక్రవారం తన వెబ్సైట్లో ప్రకటించింది. తొలిసారి నిర్వహిస్తున్న చాంపియన్షిప్లో సంయుక్త విజేతలు
ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ పోరు వాయిదా పడనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జూన్ 18 నుంచి 22 వరకు ఫైనల్ మ్యాచ్