ఢిల్లీ కాలుష్యం పై కేంద్ర, ఢిల్లీ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర, రాష్ట్రాలకు తీవ్రస్థాయిలో మండిపడింది. కేంద్ర, రాష్ట్ర