telugu navyamedia

corona virus covid-19 India

దేశంలో కరోనా మహోగ్రరూపం.. కొత్తగా 65,002 మందికి పాజిటివ్

vimala p
దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 65,002 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ

దేశంలో కరోనా మహోగ్రరూపం.. 24 గంటల్లో 66,999 కేసులు

vimala p
దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 66,999 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ

రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఆసియాలో భారత్ అగ్రస్థానం

vimala p
భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ క్రమంలో భారీగా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కేసుల్లో ఆసియాలో భారత్ అగ్రస్థానంలో చేరింది. ఈ రోజు కేంద్ర వైద్య,

భారత్‌లో విస్తరిస్తున్న కరోనా.. కొత్తగా 6,654 కేసులు

vimala p
దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా 6,000 కంటే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. 3,435 చేరిన మృతుల సంఖ్య

vimala p
భారత్‌లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. ఒక్కరోజులో మరోసారి 5,000 కంటే అధికంగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

దేశంలో 258 కరోనా పాజిటివ్‌ కేసులు

vimala p
దేశంలో ఇప్పటి వరకు 258 కరోనా వైరస్‌ కేసులు నమోదు అయ్యాయని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్క రోజే 55 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు