వరల్డ్ ఎకనామిక్ ఫోరం : దావోస్ లో ప్రముఖులతో సీఎం జగన్ బిజీబిజీ
ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో తొలిరోజు బిజీబిజీగా గడిపారు. తొలిరోజు పలువురు