తిరుమలకు వెళ్తున్న ఆరుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఒకరు అక్కడికక్కడే మరణించారు. శనివారం ఉదయం ఈ సంఘటన వాల్మీకిపురం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం..
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఏపీకి నేడు రానున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన బెంగళూరు విమానాశ్రయం నుంచి వైమానికదళ హెలికాప్టర్లో ఇవాళ మధ్యాహ్నం
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఏపీకి రానున్నారు. ఈ నెల 7న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన బెంగళూరు విమానాశ్రయం నుంచి వైమానికదళ హెలికాప్టర్లో ఆదివారం మధ్యాహ్నం