ఉదయం జూబ్లీహిల్స్లోని వెంకటేశ్వరస్వామిని మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీ చేరుకున్న హరీష్రావు…తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2021-22 సంవత్సరానికి గానూ తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీశ్రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2021-22 సంవత్సారానికి గానూ తెలంగాణ బడ్జెట్ విలువ రూ. 2,30,825.96 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం