చంద్రబాబు, జగన్ ఇద్దరూ దొందూ దొందేనని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. చంద్రబాబు హయాంలో ఇసుక మాఫియా కొనసాగిందని, జగన్ హయాంలో కృత్రిమ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై స్పందించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.