telugu navyamedia

APRS School

హాస్టల్లో నిద్రిస్తున్న విద్యార్థులను కాటేసిన పాము, ఒకరు మృతి

navyamedia
విజయనగరం జిల్లా కురుపాం మండలం కేంద్రంలో గురువారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది.కురపాంలోని జ్యోతిబాపులే బిసి వెల్ఫేర్ రెసిడెన్షియల్లో గురువారం రాత్రి నిద్రిస్తున్న విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు.