పూడిమడక తీరంలో విషాదం..గల్లంతైన ముగ్గురి మృతదేహాలు లభ్యం.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని పూడిమడక తీరంలో విషాదం చోటు చేసుకుంది.. గల్లైంతనవారిలో మరో రెండు మృతదేహాలను గుర్తించారు. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య మూడుకు