telugu navyamedia

సంతాపం

సినియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కృష్ణారావు (64) హైదరాబాద్ లో కన్నుమూశారు.

navyamedia
కొంతకాలంగా కేన్సర్ తో బాధపడుతున్న కృష్ణారావు గురువారం మధ్యామ్నం చనిపోయారు. రాజకీయ నాయకులంతా బాబాయ్ గా పిలుచుకునే కృస్ణారావు జర్నలిజం ప్రస్తానం ఈనాడుతో మొదలై… ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి,