మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ బీజేపీ నేత, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ
రైతులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా దానిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో
కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మినీ మహానాడు జరిగింది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా టీడీపీ నిర్మాణం జరిగింది అని రవీంద్ర అన్నారు. తెలుగు వారి సత్తాను
మంత్రి వర్గ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రేషన్ పంపిణీ వ్యవస్తలో మార్పులు తీసుకువచ్చింది. మంత్రివర్గ సమావేశం తర్వాత వీడియాకు వివరాలు వెల్లడించిన
వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన కేసులో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నేడు విచారణకు హాజరయ్యారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షికి దోచిపెట్టిన కేసులో నోటీసులు జారీచేసారు. ఏప్రిల్ 2న గుంటూరు ఏసీబీ ఆపీస్లో విచారణకు రావాలని , ప్రస్తుత దశలో అరెస్ట్ చేయబోమని
ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు ఇవాళ సభ నుంచి వాకౌట్ చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
ఏపీ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. వైసీపీ సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది.
తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నికపై జరుగుతున్నదంతా ఒక పెద్ద డ్రామా అని వైసీపీ చేస్తున్నదంతా దుష్ప్రచారాన్ని నమ్మకండి అంటూని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఈ
హైదరాబాదు నుండి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తకు క్లారిటీ ఇచ్చిన అయోధ్య రామిరెడ్డి.