telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

మాజీ కమిషనర్ విజయకుమార్ రెడ్డికి మరోసారి ఏసీబీ నోటీసులు

వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షికి దోచిపెట్టిన కేసులో నోటీసులు జారీచేసారు.

ఏప్రిల్ 2న గుంటూరు ఏసీబీ ఆపీస్లో విచారణకు రావాలని , ప్రస్తుత దశలో అరెస్ట్ చేయబోమని నోటీసులో పేర్కొన్నరు. 2024 నవంబర్ 14న నమోదైన కేసులో విచారణకు రావాలని ఆదేశాలు జారీచేసారు.

అవసరమైన డాక్యుమెంట్లు తీసుకురావాలని ఏసీబీ ఆదేశించారు ఈసారి విచారణకు రాకుంటే సెక్షన్35(6) కింద అరెస్ట్ చేస్తామన్న ఏసీబీ తెలిపారు.

గతంలో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా తనకు తీరిక లేదని డుమ్మా కొట్టిన విజయకుమార్ రెడ్డి.

Related posts